Breaking News
వినాయక చవితి వేడుకలు.. గణనాథుడి నామస్మరణతో మార్మోగిన పట్టణాలు, పల్లెలు
Kairathabad Lord Ganesh
హైదరాబాద్, వారధి న్యూస్ రిపోర్టర్: పి. నాగరాజు:వినాయక చవితి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా గణనాథుడి నామస్మరణ...
ఒక్కరోజే 20.06 లక్షల టికెట్లు.. భారీ రద్దీని తట్టుకున్న ఎన్జీఈటీ
పండుగల సీజన్లో ఐఆర్సీటీసీ ఆన్లైన్ టికెట్ బుకింగ్లో సరికొత్త రికార్డు నమోదైంది. సెప్టెంబరు 7న ఒక్కరోజే 20,06,353 టికెట్లు బుక్ అయ్యాయి. గతేడాది ఆగస్టు 19న నమోదైన 18,40,203 టికెట్ల రికార్డును...
పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను పంపిణీ చేసిన కందికంటి శ్రీధర్ గౌడ్
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు లింగోజిగూడ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కందికంటి శ్రీధర్ గౌడ్ మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేశారు. లింగోజిగూడలోని కామేశ్వరరావు...
కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
ఇకనైనా మాట నిలబెట్టుకోవాలి.. లేదంటే ప్రజా ఆగ్రహం తప్పదు : బొంగు వెంకటేష్ గౌడ్ హెచ్చరిక
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని...
22A భూములపై రెవెన్యూ మంత్రి కీలక ప్రకటన.. రైతులకు లాభమా? నష్టమా?
హైదరాబాద్: తెలంగాణలో 22A భూముల అంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది. భూములు 22A నిషేధిత జాబితాలో ఉండటంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం, భూయజమానులు ఇబ్బందులు ఎదుర్కోవడం వంటి సమస్యలు తెరపైకి వచ్చాయి. ఈ...
హైదరాబాద్కు మరో భారీ పెట్టుబడి బూస్ట్ 2027 నాటికి 2,000 మంది ఉద్యోగులతో విస్తరించనున్న చార్లెస్ ష్వాబ్.. గ్లోబల్...
హైదరాబాద్: గ్లోబల్ కంపెనీల పెట్టుబడులకు హైదరాబాద్ కేంద్రంగా మారుతున్న నేపథ్యంలో నగరానికి మరో భారీ పెట్టుబడి, ఉపాధి అవకాశాల ప్రకటన వెలువడింది. అమెరికాకు చెందిన ఆర్థిక సేవల సంస్థ చార్లెస్ ష్వాబ్ హైదరాబాద్లో...
సౌర విద్యుత్ వైపు తెలంగాణ అడుగులు 2030 నాటికి 20 వేల మెగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యమే లక్ష్యం
హైదరాబాద్: పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను తీర్చడంతో పాటు పునరుత్పాదక ఇంధన వనరులను విస్తరించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక లక్ష్యాలను నిర్దేశిస్తోంది. రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 2030 నాటికి 20...
తెలంగాణలో ఓటర్ల జాబితాపై అప్రమత్తత.. 73.39 లక్షల పేర్లు ASDలోకి
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల కావడంతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ, ప్రజా వర్గాల్లో చర్చ మొదలైంది. రాష్ట్రంలోని మొత్తం 119...
అభివృద్ధి పేరుతో వాహనదారులకు ఇక్కట్లు
హైదరాబాద్ నగరంలో కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో కొత్తగా అమల్లోకి వచ్చిన వన్వే ట్రాఫిక్ వ్యవస్థ ఇప్పుడు నగరవాసుల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. H-CITI ప్రాజెక్టులో భాగంగా జరుగుతున్న మౌలిక వసతుల పనులకు...
పొరపాటుగా 22-ఏ జాబితాలో చేరిన పట్టా భూములను పరిశీలిస్తాం: కలెక్టర్ నారాయణరెడ్డి
రంగారెడ్డి, వారధి న్యూస్: 22-ఏ నిషేధిత జాబితాలో పొరపాటుగా నమోదైన నిజమైన పట్టా భూములను పరిశీలించి, రికార్డులు, వాస్తవ పరిస్థితుల ఆధారంగా నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సి....
22-A ద్వారా ఒక కుటుంబ భవిష్యత్తును తాకట్టు పెట్టకూడదు
తెలంగాణలో ప్రస్తుతం 22-A నిషేధిత ఆస్తుల జాబితా అంశం తీవ్ర చర్చకు దారితీస్తోంది. నిషేధిత జాబితాలో చేర్చిన భూములు, ఆస్తులపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సమీక్షించేందుకు చర్యలు...



















